రామారావుకు చిరు పార్టీ సంఘీభావం
హైదరాబాద్: తనపై అక్రమ కేసుల బనాయింపునకు నిరసనగా ఆమరణ దీక్ష చేపట్టిన కొవ్వూరు శాసనసభ్యుడు టీవీ రామారావుకు ప్రజారాజ్యం పార్టీ సంఘీభావం తెలిసింది. ప్రజా ప్రతినిధికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆ పార్టీ ప్రతినిధి శోభారాణి మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మంగళవారం సాయంత్రం ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రామారావును పరామర్శించనున్నారని తెలిపారు.
కళాశాల విద్యార్థినిపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేశారని టీవీ రామారావుపై కేసు నమోదైంది. ప్రభుత్వం అక్రమ కేసు బనాయించిందని ఆరోపిస్తూ టీవీ రామారావు హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ఆయన సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
More From
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications