గురుద్వారా హెడ్ పై ఇంగ్లాండులో దాడి
లండన్: ఇంగ్లాండు కోవెంట్రీ పట్టణంలో సిక్కుల గురుద్వారా హెడ్ జ్ఞాన్ సింగ్ పై ముసుగు ధరించిన ఒక వ్యక్తి దాడి చేశాడు. ఇనుప రాడుతో పలు మార్లు కొట్టాడు. దీంతో 72 ఏళ్ల జ్ఞాన్ సింగ్ గాయపడ్డాడు. ఫోలేషిల్ ప్రాంతంలోని గురుద్వారా గురు నానక్ ప్రకాశ్ నుంచి జ్ఞాన్ సింగ్ సమీపంలోని బస్ స్టాప్ కు నడుస్తుండగా ముసుగు ధరించిన వ్యక్తి అనుసరించి ఆయనను కొట్టాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాను బస్సు కోసం నడుస్తున్నానని, ముసుగు ధరించిన వ్యక్తి తనను అనుసరిస్తుండడం చూశానని, సాధారణంగా కారులో వెళ్తానని, అయితే ఆ రోజు కారు లేదని, దాంతో బస్సెక్కడానికి వెళ్తున్నానని, ఆ వ్యక్తి తనపై దాడి చేశాడని, తాను ఆత్మరక్షణ కోసం పోరాడానని జ్ఞాన్ సింగ్ చెప్పారు. తిరిగి వచ్చి నాలుగైదు సార్లు తనను కొట్టాడని ఆయన చెప్పారు. లిటిల్ పార్క్ స్ట్రీట్ స్టేషన్ పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications