బ్రహ్మణీపై పరిశీలక బృందం ఆగ్రహం
కడప: నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న బ్రహ్మణీ యాజమాన్యంపై సాగునీటి పరిశీలక బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం పనులు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మైలవరం జలాశయంలో బ్రహ్మణీ చేపడుతున్న పనులపై పరిశీలక బృందం శుక్రవారం విచారణ చేపట్టింది. అక్రమంగా నిర్మిస్తున్న ఆనకట్టను, పంప్ హౌజ్ ను పరిశీలకుల బృందం పరిశీలించింది.
తక్షణమే పైపు లైన్ పనులను ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. మైలవరం జలాశయం మధ్యలో బ్రాహ్మణి సంస్థ పైపు లైన్, రహదారి నిర్మాణం చేపట్టడంపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేయించి వెంటనే నివేదిక ఇవ్వాలని ఆయన సాగునీటి శాఖను ఆదేశించారు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications