నన్నపనేనిపై రాళ్ళతో దాడి

ఈ దాడిలో రాజకుమారి తలకు గాయం కావడంతో ఆమె స్పహ తప్పి పడిపోయారు. వెంటనే పోలీసులు భారీ భద్రత మధ్య ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో రాజకుమారి గన్మెన్ కూడా గాయపడ్డాడు. టీడీపీ నేత కరణం బలరాం కారుతో పాటు మరికొందరి వాహనాలను కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన స్పెషల్ పార్టీ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు.
More From
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications