నన్నపనేనిపై రాళ్ళతో దాడి
ఈ దాడిలో రాజకుమారి తలకు గాయం కావడంతో ఆమె స్పహ తప్పి పడిపోయారు. వెంటనే పోలీసులు భారీ భద్రత మధ్య ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో రాజకుమారి గన్మెన్ కూడా గాయపడ్డాడు. టీడీపీ నేత కరణం బలరాం కారుతో పాటు మరికొందరి వాహనాలను కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన స్పెషల్ పార్టీ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు.
Comments
tdp congress కాంగ్రెస్ mlc ongole ఒంగోలు nannapaneni rajakumari ప్రకాశం జిల్లా నన్నపనేని రాజకుమారి venkateswara rao karanam balaram కారంచేడు కరణం బలరాం
Story first published: Monday, July 13, 2009, 14:33 [IST]