మర్యాద లేని పార్టీ టీడీపి..శోభారాణి

ఇక వలసల గురించి ప్రస్తావించగా...వలసలు ఇతర పార్టీలలోనూ ఉన్నప్పటికీ మమ్మల్నే ఎందుకు అడుగుతున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. సహనం లేని వారే ప్రజారాజ్యాన్ని వీడిపోతున్నారని వలసనేతలనుద్దేశించి అన్నారు. అయినా ప్రజలను కాపాడగలిగే శక్తి ఒక్క ప్రజారాజ్యానికి మాత్రమే ఉం. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు నిరసనగా ఈ నెల 16న ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ధర్నాకు అధినేత చిరంజీవి హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు.
More From
-
హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications