పాలమూరులో ప్రత్యక్షమైన కెసీఅర్
మహబూబ్నగర్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, మహబూబ్నగర్ లోక్సభ సభ్యుడు చంద్రశేఖరరావు శనివారం మహబూబ్నగర్లో పర్యటిస్తున్నారు. లోక్సభ సభ్యుడిగా ఎన్నికయిన అనంతరం ఆయన తన నియోజకవర్గంలో పర్యటించడం ఇదే తొలిసారి.మొదట కొడంగల్ చేరుకుని ఇటీవల మృతిచెందిన పార్టీ కార్యకర్త కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అనంతరం మహబూబ్నగర్కు చేరుకొంటారు. ఆయన రాక సందర్భంగా ఘనస్వాగతం చెప్పేందుకు పార్టీశ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications