రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ మండలం మొగుడం పల్లి వద్ద ప్రయాణీకులతో వస్తున్న ఆటోను లారీ ఢీ కొనడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.మృతులందరూ మొగుడంపల్లివాసులని సమాచారం అందింది. వారంతా అడ్డా కూలీలని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+