బాబును పట్టించుకోను: రోశయ్య
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి కె. రోశయ్య అన్నారు. తాను అధికారంలోకి రాలేననే అక్కసుతో చంద్రబాబు ఆ విధమైన విమర్శలు చేస్తున్నట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
బడ్జెట్ కు దశాదిశాలేదని చంద్రబాబుతో పాటు ఆయన మిత్రులు కూడా వ్యాఖ్యానించారని, అటువంటి వ్యాఖ్యలు సాధారణమేనని రోశయ్య అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకన్నా మంచి బడ్జెట్ ప్రతిపాదించడం సాధ్యం కాదని ఆయన అన్నారు.
More From
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది












Click it and Unblock the Notifications