బాబును పట్టించుకోను: రోశయ్య
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి కె. రోశయ్య అన్నారు. తాను అధికారంలోకి రాలేననే అక్కసుతో చంద్రబాబు ఆ విధమైన విమర్శలు చేస్తున్నట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
బడ్జెట్ కు దశాదిశాలేదని చంద్రబాబుతో పాటు ఆయన మిత్రులు కూడా వ్యాఖ్యానించారని, అటువంటి వ్యాఖ్యలు సాధారణమేనని రోశయ్య అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకన్నా మంచి బడ్జెట్ ప్రతిపాదించడం సాధ్యం కాదని ఆయన అన్నారు.
More From
-
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications