సంక్షేమంలో ఐటి కీలకం:వైఎస్
హైదరాబాద్: సంక్షేమ పథకాల అమలులో ఐటీ పాత్ర కీలకమైనదని , ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నారు. మూడవ అంతర్జాతీయ జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆరోగ్య సదస్సును ఆయన ఈరోజు హైటెక్స్లో ప్రారంభించారు. ఈ సదస్సులో 20 దేశాలకు చెందిన 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఆరోగ్యశ్రీ, 108 సర్వీసుల కార్యక్రమాలకు ఐటీ ఎంతో ఉపయోగపడుతోందన్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications