బాబు వద్ద పాఠాలా?: వైయస్

తాము కొమురం భీం పోరాట స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని గిరిజనులకు సేవలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. గిరిజనులకు 9 లక్షల ఎకరాలు పంపిణీ చేసి పట్టాలు ఇచ్చామని, వారికి రుణాలు కూడా కల్పిస్తామని, ఈ విషయంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఆయన చెప్పారు. ఎస్టీ, ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ విషయంలో గడువు దాటిన విషయం నిజమేనని, అందుకే సాధ్యమైనంత త్వరలో భర్తీ చేస్తామని మంత్రి చెబుతున్నారని ఆయన అన్నారు. బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి సమాధానానికి తెలుగుదేశం సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అడ్డు తగలడానికి పలు మార్లు ప్రయత్నించారు.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
AP Job Calendar: జాబ్ క్యాలెండర్ పై కీలక అప్డేట్- సర్కార్ డెడ్ లైన్..! రేపే ఖరారు..! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ??












Click it and Unblock the Notifications