మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శిక్షణా విమానం కూలి ఇద్దరు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Plane Crash
సంగారెడ్డి: మెదక్ జిల్లా జిన్నారం మండలం అన్నారం గ్రామ శివార్లలో శుక్రవారం ఉదయం శిక్షణా విమానం కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు సమాచారం. వీరిలో ఒకరు పైలట్ కాగా, మరొకర ట్రైనీ పైలట్. దిండిగల్ శిక్షణా విమానాశ్రయం నుంచి ఈ విమానం శుక్రవారం ఉదయం బయలుదేరింది. ఆకాశంలో చక్కర్లు కొట్టిన తర్వాత అది కూలిపోయింది. సాంకేతిక లోపం ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. అయితే వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఇటువంటి ప్రమాదాలు ఈ ప్రాంతంలో గతంలో కూడా సంభవించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X