సంగారెడ్డి:
మెదక్
జిల్లా
జిన్నారం
మండలం
అన్నారం
గ్రామ
శివార్లలో
శుక్రవారం
ఉదయం
శిక్షణా
విమానం
కూలింది.
ఈ
ప్రమాదంలో
ఇద్దరు
మరణించినట్లు
సమాచారం.
వీరిలో
ఒకరు
పైలట్
కాగా,
మరొకర
ట్రైనీ
పైలట్.
దిండిగల్
శిక్షణా
విమానాశ్రయం
నుంచి
ఈ
విమానం
శుక్రవారం
ఉదయం
బయలుదేరింది.
ఆకాశంలో
చక్కర్లు
కొట్టిన
తర్వాత
అది
కూలిపోయింది.
సాంకేతిక
లోపం
ఈ
ప్రమాదానికి
కారణమని
భావిస్తున్నారు.
అయితే
వివరాలు
ఇంకా
అందాల్సి
ఉంది.
ఇటువంటి
ప్రమాదాలు
ఈ
ప్రాంతంలో
గతంలో
కూడా
సంభవించాయి.