తెరాస జిల్లా అధ్యక్షుడి రాజీనామా

తాజా రాజకీయ పరిణామాల పట్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే రాజీనామా చేస్తున్నానని సుదర్శన్ రెడ్డి చెప్పారు. తాను అధిష్టానం విశ్వాసాన్ని పొందలేకపోయానని ఆయన అన్నారు. పార్టీ పోలిట్ బ్యూరో స్థానం దక్కకపోవడంతో ఆయన మనస్తాపానికి గురై రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఆయన శాససనభకు పోటీ చేయాలని భావించారు. అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల ఆయనకు అవకాశం రాలేదు. పార్టీ పోలిట్ బ్యూరో స్థానం దక్కకపోవడంతో మాజీ శాసనసభ్యుడు రామలింగారెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications