రోశయ్యకు బాబు మాట సాయం

రాష్ట్రానికి వాటా ఇవ్వడానికి చట్టాలు అంగీకరించవని, గ్యాస్ పై పూర్తి హక్కులు కేంద్రానికే ఉంటాయని, అయితే గ్యాస్ లో వాటా ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని రోశయ్య అన్నారు. గ్యాస్ లో వాటా అడగడమే కాకుండా రెవెన్యూలో వాటాను కూడా అడగాలని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రం నిధుల కొరతను ఎదుర్కుంటోందని, రెవెన్యూలో వాటాను కూడా అడిగితే మనకు ప్రయోజనం ఉంటుందని, ఈ విషయంలో తాము ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని ఆయన అన్నారు. తాను చంద్రబాబు మాటలతో ఏకీభవిస్తున్నానని, కేంద్రంపై అందుకు ఒత్తిడి తెస్తామని రోశయ్య చెప్పారు.
More From
-
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం











Click it and Unblock the Notifications