హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్, బాబు, చిరుల రక్షాబంధన్

By Staff
|
Google Oneindia TeluguNews

Rakhi
హైదరాబాద్: ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి రాఖీ పౌర్ణమి సందర్భంగా పలువురు మహిళలు, చిన్నారులు బుధవారం ఉదయం ఆయన క్యాంపు కార్యాలయంలో రాఖీలు కట్టారు. డ్వాక్రా మహిళలు కూడా ఆయన చేతికి రాఖీలు కట్టారు. తమ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి పార్టీ మహిళ శాసనసభ్యులు రాఖీలు కట్టారు. అలాగే, చిన్నారుల మధ్య ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి రక్షాబంధన్ పర్వదినాన్ని జరుపుకున్నారు. మహిళలకు ఆయన ఈ సందర్భంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X