స్పీకర్ చెప్తే వివరిస్తా : టీవీ
హైదరాబాద్: స్పీకర్ అనుమతిస్తే తన బాధనంతా శాసనసభలో వివరిస్తానని తెలుగుదేశం పార్టీ కొవ్వూరు శాసనసభ్యుడు టీవీ రామారావు అన్నారు. నర్సింగ్ విద్యార్థినులపై అత్యాచారం కేసులో అరెస్టయిన టీవీ రామారావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన గురువారం శాసనసభకు హాజరయ్యారు. తాను చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నానని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను న్యాయపోరాటం సాగిస్తానని ఆయన అన్నారు.
జీవితంలో తాను ఇంత నరకం ఎప్పుడూ అనుభవించలేదని ఆయన అన్నారు. తనను కేసులో ఇరికించారని, కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లేవని ఆయన అన్నారు. ఇంత కన్నా మరో శిక్ష ఎవరికీ ఉండదని ఆయన అన్నారు. న్యాయం గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications