స్పీకర్ చెప్తే వివరిస్తా : టీవీ
హైదరాబాద్: స్పీకర్ అనుమతిస్తే తన బాధనంతా శాసనసభలో వివరిస్తానని తెలుగుదేశం పార్టీ కొవ్వూరు శాసనసభ్యుడు టీవీ రామారావు అన్నారు. నర్సింగ్ విద్యార్థినులపై అత్యాచారం కేసులో అరెస్టయిన టీవీ రామారావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన గురువారం శాసనసభకు హాజరయ్యారు. తాను చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నానని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను న్యాయపోరాటం సాగిస్తానని ఆయన అన్నారు.
జీవితంలో తాను ఇంత నరకం ఎప్పుడూ అనుభవించలేదని ఆయన అన్నారు. తనను కేసులో ఇరికించారని, కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లేవని ఆయన అన్నారు. ఇంత కన్నా మరో శిక్ష ఎవరికీ ఉండదని ఆయన అన్నారు. న్యాయం గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications