అసెంబ్లీ: టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

తెలుగుదేశం సభ్యులు తమ పట్టు వీడకపోవడంతో శాసనసభా వ్యవహారాల మంత్రి కె.రోశయ్య మూడు రోజుల పాటు వారి సస్పెన్స్ కు తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే వారిని ఒక్క రోజు పాటు మాత్రమే సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. బయటకు వెళ్లిపోవాల్సిందిగా ఆయన టిడిపి సభ్యులను ఆదేశించారు. అయితే కొంత మంది టిడిపి సభ్యులు బయటకు వెళ్లకుండా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో టీవీ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపేశారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications