టిడిపి ఎమ్మెల్యేలు సూప్ తాగారు: వైయస్

అంతకు ముందు ఆయన రాష్ట్రంలో కరువు పరిస్థితిపై శాసనసభలో ప్రకటన చేశారు. జిల్లాకో ప్రత్యేక సహాయాధికారిని నియమించాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావం తాత్కాలికమేనని, ఆగస్టు మధ్యకల్లా వర్షాలు పడతాయని తమకు నమ్మకం ఉందని ఆయన అన్నారు. నెలాఖరు వరకు నిరీక్షించి కరవు ప్రకటన చేస్తామని ఆయన చెప్పారు. అధికారికంగా ప్రకటన చేయకపోయినా అధికారులు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన చెప్పారు.
నైరుతి సీజనల్ 56 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని ఆయన అన్నారు. 11 జిల్లాల్లో లోటు వర్షపాతం, 10 జిల్లాల్లో అత్యల్ప వర్షపాతం, రెండు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. అదనపు విద్యుత్, ఉపాధి హామీ నిధుల కోసం కేంద్ర సాయాన్ని అర్థించినట్లు ఆయన చెప్పారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications