వీధి పోరు లాభం లేదు: రోశయ్య

గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలుగుదేశం సభ్యుడు దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు.కర్నాటకలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ఉన్న పవర్ ప్రాజెక్టులకు ఆటంకం కలుగుతుందనే భయంతోనే అక్రమ ప్రాజెక్టులను ప్రభుత్వం నిలువరించలేకపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. బాబ్లీ ప్రాజెక్టుపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వకపోవడాన్ని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు అనిల్ తప్పు పట్టారు.
More From
-
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications