వీధి పోరు లాభం లేదు: రోశయ్య

గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలుగుదేశం సభ్యుడు దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు.కర్నాటకలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ఉన్న పవర్ ప్రాజెక్టులకు ఆటంకం కలుగుతుందనే భయంతోనే అక్రమ ప్రాజెక్టులను ప్రభుత్వం నిలువరించలేకపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. బాబ్లీ ప్రాజెక్టుపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వకపోవడాన్ని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు అనిల్ తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications