భారత్ కు కరవు ముప్పు: ప్రధాని

మన జీవనశైలులకు సంబంధించి ప్రాథమికావకాశాలను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పర్యావరణ స్థిరతతో, అభివృద్ధి మార్గాన్ని ప్రస్తుత, భవిష్యత్తరాలకు మనం అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వాతావరణ మార్పుపై కేంద్రం రూపొందించిన జాతీయ కార్యాచరణ ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. జాతీయ ప్రణాళికతో అనుసంధానిస్తూ రాష్ట్ర స్థాయి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications