హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒకరు మృతి: కల్తీ కల్లు మహమ్మారి

By Staff
|
Google Oneindia TeluguNews

Illicit Liquor
హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని రాజేంద్ర నగర్ పరిధిలో కల్తీ కల్లు సేవించి మంగళవారం ఒక మహిళ మరణించింది. మరో 35 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. బాధితులు రాజేంద్రనగర్, అత్తాపూర్, ఉప్పరపల్లి, గగన్ పహాడ్, ఎర్రబోడలకు చెందినవారు. కల్లు తాగినవారు పిచ్చిగా ప్రవర్తించడం మొదలు పెట్టారు.

నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ఇక్కడికి కల్లు సరఫరా అవుతుంది. ఆ కల్లు సేవించిన ప్రజలు పిచ్చిగా ప్రవర్తించడం మామూలుగా జరిగేదే అని అంటున్నారు. గొడవలు పెట్టుకోవడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం వంటివన్నీ ఈ ప్రాంతాల్లో జరుగుతాయని చెబుతున్నారు. అయితే అది మంగళవారం శృతి మించినట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X