ఒకరు మృతి: కల్తీ కల్లు మహమ్మారి
నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ఇక్కడికి కల్లు సరఫరా అవుతుంది. ఆ కల్లు సేవించిన ప్రజలు పిచ్చిగా ప్రవర్తించడం మామూలుగా జరిగేదే అని అంటున్నారు. గొడవలు పెట్టుకోవడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం వంటివన్నీ ఈ ప్రాంతాల్లో జరుగుతాయని చెబుతున్నారు. అయితే అది మంగళవారం శృతి మించినట్లు చెబుతున్నారు.
Comments
hyderabad హైదరాబాద్ rajendranagar hospital liquor మహబూబ్ నగర్ రాజేంద్రనగర్ మహిళ woman కల్తీ కల్లు అత్తాపూర్
Story first published: Tuesday, August 18, 2009, 15:10 [IST]