అసెంబ్లీ: సింగూరు నీటిపై రభస

తెలుగుదేశం, తెరాస సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. సభ సజావుగా జరగడానికి సహకరించాలని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి పదే పదే సూచించారు. ఆ సూచనలను వారు పట్టించుకోలేదు. ఇలాగైతే సభను నడిపించడం సాధ్యం కాదని, తాను సభను వాయిదా వేస్తానని స్పీకర్ చెప్పారు. ప్రతి రోజూ ఏదో ఒక విషయంపై గొడవ చేయడం సరి కాదని ఆయన చెప్పారు. అయినా సభ్యులు తమ పట్టును వీడకపోవడంతో సభను స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా సభ్యులు స్పీకర్ వెల్ లోకి చేరుకుని సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. తాము సింగూరు నుంచి హైదరాబాదు సికింద్రాబాద్ జంటనగరాలకు సింగూరు నుంచి జలాలను తరలించడానికి కొత్తగా పైపులైన్లు వేయలేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద భూములకు తగిన విధంగా నీరందిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ విషయంపై చర్చించడానికి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో సభ సద్దుమణిగింది.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..












Click it and Unblock the Notifications