అసెంబ్లీ: సింగూరు నీటిపై రభస

తెలుగుదేశం, తెరాస సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. సభ సజావుగా జరగడానికి సహకరించాలని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి పదే పదే సూచించారు. ఆ సూచనలను వారు పట్టించుకోలేదు. ఇలాగైతే సభను నడిపించడం సాధ్యం కాదని, తాను సభను వాయిదా వేస్తానని స్పీకర్ చెప్పారు. ప్రతి రోజూ ఏదో ఒక విషయంపై గొడవ చేయడం సరి కాదని ఆయన చెప్పారు. అయినా సభ్యులు తమ పట్టును వీడకపోవడంతో సభను స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా సభ్యులు స్పీకర్ వెల్ లోకి చేరుకుని సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. తాము సింగూరు నుంచి హైదరాబాదు సికింద్రాబాద్ జంటనగరాలకు సింగూరు నుంచి జలాలను తరలించడానికి కొత్తగా పైపులైన్లు వేయలేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద భూములకు తగిన విధంగా నీరందిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ విషయంపై చర్చించడానికి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో సభ సద్దుమణిగింది.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్












Click it and Unblock the Notifications