లండన్ లో బెంగాల్ టెక్కీ మృతి

అతను ఏడాదిన్నరగా హైదరాబాదులోని వెరిజోన్ డాటా సర్వీసెస్ అనే బహుళ జాతి సంస్థలో పనిచేస్తున్నాడు. తన కుమారుడు జులై 6వ తేదీన లండన్ వెళ్లినట్లు కాజీ వాసిం తండ్రి కాజీ అబ్దుల్ మోక్తిబ్ చెప్పారు. లండన్ నుంచి అతను పారిస్ కు వెళ్లాల్సి ఉందని ఆయన చెప్పారు. అతను శనివారం తన తల్లితో చివరగా మాట్లాడినట్లు ఆయన అన్నారు. తాము ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ కార్యాలయాన్ని సంప్రదించినట్లు తెలిపారు. తమకు సోమవారం సాయంత్రం లండన్ పోలీసులు ఫోన్ చేసి తమ కుమారుడు మరణించినట్లు చెప్పినట్లు తెలిపారు.
More From
-
కవిత ఆశల పై కేటీఆర్ నీళ్లు, సెంటిమెంట్ అస్త్రం..!! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి?












Click it and Unblock the Notifications