లండన్ లో బెంగాల్ టెక్కీ మృతి

అతను ఏడాదిన్నరగా హైదరాబాదులోని వెరిజోన్ డాటా సర్వీసెస్ అనే బహుళ జాతి సంస్థలో పనిచేస్తున్నాడు. తన కుమారుడు జులై 6వ తేదీన లండన్ వెళ్లినట్లు కాజీ వాసిం తండ్రి కాజీ అబ్దుల్ మోక్తిబ్ చెప్పారు. లండన్ నుంచి అతను పారిస్ కు వెళ్లాల్సి ఉందని ఆయన చెప్పారు. అతను శనివారం తన తల్లితో చివరగా మాట్లాడినట్లు ఆయన అన్నారు. తాము ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ కార్యాలయాన్ని సంప్రదించినట్లు తెలిపారు. తమకు సోమవారం సాయంత్రం లండన్ పోలీసులు ఫోన్ చేసి తమ కుమారుడు మరణించినట్లు చెప్పినట్లు తెలిపారు.
More From
-
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications