నా వంతు ఎప్పుడో: చిరు

తమ పార్టీని బలహీన పరచడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. తమ పార్టీనేతలెవరూ వెళ్లిపోరని, ప్రజలు తన వెంటే ఉన్నారని ఆయన అన్నారు. తాను ఒక్కసారి రాష్ట్రంలో పర్యటిస్తే చరిత్రే మారిపోతుందని ఆయన అన్నారు. వచ్చే నాలుగున్నరేళ్లలో పార్టీని నెంబర్ వన్ గా తీర్చి దిద్దుతానని ఆయన అన్నారు. శాసనసభలో గతం గురించే చర్చ జరుగుతోందని, వర్తమానం, భవిష్యత్తు గురించి చర్చ జరగడం లేదని ఆయన అన్నారు.
More From
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు












Click it and Unblock the Notifications