నా వంతు ఎప్పుడో: చిరు

తమ పార్టీని బలహీన పరచడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. తమ పార్టీనేతలెవరూ వెళ్లిపోరని, ప్రజలు తన వెంటే ఉన్నారని ఆయన అన్నారు. తాను ఒక్కసారి రాష్ట్రంలో పర్యటిస్తే చరిత్రే మారిపోతుందని ఆయన అన్నారు. వచ్చే నాలుగున్నరేళ్లలో పార్టీని నెంబర్ వన్ గా తీర్చి దిద్దుతానని ఆయన అన్నారు. శాసనసభలో గతం గురించే చర్చ జరుగుతోందని, వర్తమానం, భవిష్యత్తు గురించి చర్చ జరగడం లేదని ఆయన అన్నారు.
More From
-
కవిత ఆశల పై కేటీఆర్ నీళ్లు, సెంటిమెంట్ అస్త్రం..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications