పార్టీ నిర్ణయం విచారకరం: జస్వంత్

పుస్తకం రాసినందుకు తనను బహిష్కరించారని, ఆలోచనకు, రాతకు అవకాశం ఇవ్వని రాజకీయ ధోరణి ప్రోత్సహించదగింది కాదని ఆయన అన్నారు. తనను బహిష్కరించే విషయంలో పార్టీ పద్ధతులు పాటించలేదని ఆయన విమర్శించారు. తనకు మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్ నాథ్ నుంచి ఫోన్ వచ్చినట్లు ఆయన తెలిపారు. సిమ్లాకు రావద్దని తనకు ఢిల్లీలోనే చెప్పి ఉంటే బాగుండేదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications