కాంగ్రెస్ లో విలీనం ఉండదు: పవార్

తమ పార్టీ విలీనమయ్యే విషయాన్ని ఎన్సీపి పరిగణనలోకి తీసుకోవాలని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ చేసిన ప్రకటనలపై ఆయన బుధవారం తీవ్రంగా ప్రతిస్పందించారు. అవి ప్రచారం కోసం చేసే చౌకబారు ప్రకటనలని ఆయన కొట్టి పారేశారు. అంతకన్నా తానేమీ చెప్పలేనని ఆయన అన్నారు. వారు అలా అనాల్సి ఉండింది కాదని, ప్రజాజీవనంలో ఉన్నవారు రాజకీయ నాయకులు కొన్ని విషయాలు మాట్లాడితే అర్థం చేసుకోవచ్చునని, ప్రధానమైన విషయాలను బహిరంగంగా మాట్లాడేవారు ప్రచారాన్ని ఆశిస్తున్నారని అనుకోవాల్సి ఉంటుందని, అంతకు మించి వారి ప్రకటనలకు ప్రాధాన్యం లేదని ఆయన అన్నారు.
మహారాష్ట్ర తీవ్రమైన కరవును ఎదుర్కుంటున్న సమయంలో కాంగ్రెసు, ఎన్సీపి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, ఎన్నికల్లో కాంగ్రెసు కలిసి వస్తే సంతోషమని, కలిసి రాకపోయినా ఫరవా లేదని ఆయన అన్నారు. ప్రతి రాజకీయ పార్టీ తన సొంత నిర్ణయాన్ని తీసుకోవాలని ఆయన అన్నారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications