సిబిఐ చేత 24న బూటా విచారణ

నాసిక్ కు చెందిన కాంట్రాక్టర్ రామారావు పాటిల్ నుంచి మూడు కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడనే ఆరోపణపై సిబిఐ బూటా సింగ్ కుమారుడు సరోబ్జిత్ సింగ్ ను జులై 31వ తేదీన ఆరెస్టు చేసింది. బూటా సింగ్ ను సిబిఐ అధికారులు ఎక్కడ విచారిస్తారనే విషయం తెలియదు. ఢిల్లీలో అతన్ని విచారించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తన రాజకీయ జీవితాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతోనే తనపై ఈ కుట్ర చేశారని బూటా సింగ్ ఇంతకు ముందు విమర్శించారు.
More From
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications