'మోడీపై చర్యను అద్వానీ ఆపారు'

మోడీ వ్యవహారంలో అద్వానీ వైఖరిని తెలుసుకునే బాధ్యతను వాజ్ పేయి తనకు అప్పగించారని, మోడీపై చర్య తీసుకుంటే పార్టీలో ఉద్రేకాలు పెచ్చరిల్లుతాయని అద్వానీ తనతో చెప్పారని ఆయన వివరించారు. వాజ్ పేయి మానసికంగా బాధపడినప్పటికీ మోడీపై చర్య తీసుకోలేకపోయారని ఆయన అన్నారు. వాజ్ పేయి ఆ సమయంలో ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారని, అయితే తామంతా ఆ ప్రయత్నాన్ని ఆపామని ఆయన చెబుతూ తాము ఎలా ఆ ప్రయత్నాన్ని ఆపిందీ వివరించారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications