'మోడీపై చర్యను అద్వానీ ఆపారు'

మోడీ వ్యవహారంలో అద్వానీ వైఖరిని తెలుసుకునే బాధ్యతను వాజ్ పేయి తనకు అప్పగించారని, మోడీపై చర్య తీసుకుంటే పార్టీలో ఉద్రేకాలు పెచ్చరిల్లుతాయని అద్వానీ తనతో చెప్పారని ఆయన వివరించారు. వాజ్ పేయి మానసికంగా బాధపడినప్పటికీ మోడీపై చర్య తీసుకోలేకపోయారని ఆయన అన్నారు. వాజ్ పేయి ఆ సమయంలో ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారని, అయితే తామంతా ఆ ప్రయత్నాన్ని ఆపామని ఆయన చెబుతూ తాము ఎలా ఆ ప్రయత్నాన్ని ఆపిందీ వివరించారు.












Click it and Unblock the Notifications