ఖైదీల విడుదలకు తొలగిన అడ్డంకులు

ప్రభుత్వ ఉత్తర్వుపై రెండు మూడు రోజుల్లో హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేస్తానని సతీష్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. సుప్రీంకోర్టు సూచన మేరకు తాను పిల్ ను ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు. నిజానికి, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష పెడుతూ కొంత మందిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. అయితే సతీష్ ఆ జీవోను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఖైదీలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయవచ్చునని, అయితే తుది ఉత్తర్వులకు లోబడి ఖైదీల విడుదల ఉంటుందని, అవసరమైతే విడుదలైన కొంత మంది తీవ్రమైన నేరాగాళ్లను తిరిగి ప్రభుత్వం అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో తెలుపుతూ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. 24వ తేదీన సోమవారం సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications