బాబుకు కడుపు మంట: వైయస్

అక్రమాలు ఏవైనా ఉంటే నిర్దిష్టంగా తమ దృష్టికి తెస్తే చర్యలు తీసుకంటామని ముఖ్యమంత్రి అంతకు ముందు హామీ ఇచ్చారు. అయితే సభా సంఘం వేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రతిస్పందించారు. తాము సాగునీటి ప్రాజెక్టులు కడతామంటే ప్రతిపక్షాలు కోర్టుకెక్కాయని ఆయన అన్నారు. ఇందిరా ఆవాస్ యోజన కింద 11 లక్షల ఇళ్లు కట్టామని, 45 లక్షల ఇళ్లు కట్టి వాటిలో 11 లక్షలు ఆవాస్ యోజన కింద చూపిస్తే తప్పేమిటని ఆయన అన్నారు. తెలుగుదేశం తన ప్రభుత్వ హయాంలో ఆ పథకాన్ని రాజకీయానికి వాడుకుందని ఆయన విమర్శించారు. ఉపాధి హామీ పథకం కింద నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్రానికి ఫిర్యాదు చేసిందని ఆయన గుర్తు చేశారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
AP Job Calendar: జాబ్ క్యాలెండర్ పై కీలక అప్డేట్- సర్కార్ డెడ్ లైన్..! రేపే ఖరారు..! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications