బిజెపి కటీ పతంగ్: శౌరీ

రాను రాను పార్టీ ప్రైవేట్ కంపెనీలాగా మారిపోతోందని ఆయన అన్నారు. పార్టీ నాయకత్వాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల నుంచి నాయకత్వాన్ని స్వీకరించాలని ఆయన సూచించారు. ఒకరిద్దరిని పార్టీ నుంచి బహిష్కరించడం వల్ల లాభం లేదని, మొత్తం నాయకత్వాన్నే మార్చాలని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలకు గాను అరుణ్ శౌరీపై బిజెపి అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అరుణ్ శౌరీ అమరుడిని కావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కాగా, అరుణ్ శౌరీపై కూడా బిజెపి నాయకత్వం వేటు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications