బిజెపి కటీ పతంగ్: శౌరీ

రాను రాను పార్టీ ప్రైవేట్ కంపెనీలాగా మారిపోతోందని ఆయన అన్నారు. పార్టీ నాయకత్వాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల నుంచి నాయకత్వాన్ని స్వీకరించాలని ఆయన సూచించారు. ఒకరిద్దరిని పార్టీ నుంచి బహిష్కరించడం వల్ల లాభం లేదని, మొత్తం నాయకత్వాన్నే మార్చాలని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలకు గాను అరుణ్ శౌరీపై బిజెపి అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అరుణ్ శౌరీ అమరుడిని కావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కాగా, అరుణ్ శౌరీపై కూడా బిజెపి నాయకత్వం వేటు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
More From
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications