నెహ్రూపై వ్యాఖ్యలు: ప్రణబ్ మండిపాటు

అద్వానీ 2005లో జరిపిన పాకిస్తాన్ పర్యటనపై, జస్వంత్ సింగ్ పుస్తకంపై ప్రణబ్ వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశారు. జిన్నాను ఆకాశానికి ఎత్తడం మీద వారి మానసిక పరిస్థితి ఏమిటో చెప్పాలని ఆయన అన్నారు. జిన్నా విభజనకు కారణం కాదని జిన్నా అవిభాజిత భారత్ ను కోరుకున్నారని జస్వంత్ అకస్మాత్తుగా కనిపెట్టారని, చారిత్రకంగా అది నిజం కాదని ఆయన అన్నారు. అది బురజ చల్లడం తప్ప మరేమీ కాదని ఆయన అన్నారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications