చంద్రబాబు నిర్వాకమే: చిరు

శ్రీవారి నగల కుంభకోణంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పాత్ర ఉందని, అందుకే ఆ వ్యవహారంపై శాసనసభలో చర్చకు రాకుండా రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆయన విమర్శించారు. ఆ అంశంపై చర్చ జరగకుండా సభా సమయాన్ని వృధా చేస్తున్నాయని ఆయన అన్నారు. తిరుమల అక్రమాలను ప్రజాకోర్టులో వెల్లడిస్తామని ఆయన అన్నారు. కెజి బేసిన్ లో రాష్ట్ర వాటా సాధించేందుకు తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు. గ్యాస్ పై తాము తలపెట్టిన ఉద్యమం ఆగదని ఆయన చెప్పారు. కెజి బేసిన్ లో గ్యాస్ నిక్షేపాలు బయట పడడం మన అదృష్టమని ఆయన అన్నారు. ప్రభుత్వం గ్యాస్ కార్పోరేషన్ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.
కాకినాడ రైల్వే స్టేషనులో చిరంజీవికి ఘనస్వాగతం లభించింది. చిరంజీవిని చూడడానికి పెద్ద యెత్తున అభిమానులు తరలి వచ్చారు. దీంతో రైల్వే స్టేషనులో తోపులాట చోటు చేసుకుంది.
More From
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications