జగన్ ను సిఎంగా చేయండి: క్యాబినెట్

జగన్ ను వైయస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా ప్రకటించాలని చాలా మంది మంత్రులు ఇప్పటికే విజ్ఝప్తి చేశారు. కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని చేయాలనేది అధిష్ఠాన వర్గం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ఇది ఎవరో ఒకరు నిర్ణయించేది కాదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెసు శాసనసభ్యులు కొంత మంది ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని కోరారు. వారు చిరంజీవిని కలిసి ఈ మేరకు విజ్ఝప్తి చేశారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications