ఇంకా దొరకని వైయస్ ఆచూకీ

రా బలగాలు కూడా రంగంలోకి దిగాయి. కేంద్ర, రాష్ట్ర బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వైమానిక దళాలకు చెందిన హెలికాప్టర్లు కూడా గాలింపు చర్యలకు దిగాయి. భారత ప్రభుత్వం అమెరికా సహాయాన్ని కూడా కోరినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి కేంద్ర మంత్రులు ఎస్ జైపాల్ రెడ్డి, వీరప్ప మొయిలీ, పృథ్వీరాజ్ చవాన్ హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు కర్నూలు జిల్లా అత్మకూరును కేంద్రంగా చేసుకుని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో గాలింపు కొనసాగుతోంది. నల్లమల అడవిని జల్లెడ పడుతున్నారు. చెంచులు కూడా రంగంలోకి దిగారు.
మాస్కోలో ఉన్న రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం ముఖ్యమంత్రి పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, తదితరులు ప్రధానితో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications