సాక్షికి వైయస్ చివరి ఇంటర్వ్యూ

తాను ఎవరికీ చెప్పకుండా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తానని, ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. తాను ఏ గ్రామానికి వస్తానో ముందే చెబితే అక్కడి అధికారులు జాగ్రత్త పడి లోపాలు సరిదిద్దుతారని, అందువల్ల పర్యటన రోజు ఉదయం మాత్రమే తాను ఏ గ్రామానికి వెళ్లేది తెలియజేస్తానని ఆయన చెప్పారు. గ్రామాల్లో ప్రజలతో నేరుగా సమావేశమవుతానని ఆయన చెప్పారు. గ్రామాల్లో సరఫరా వ్యవస్థలు సరిగా పని చేస్తున్నాయా లేదా స్వయంగా చూస్తానని ఆయన చెప్పారు. కరవు సమస్యలపై కూడా వాకబు చేస్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 20 వేల గ్రామాల్లో పర్యటించడం సాధ్యం కాదు కాబట్టి నెలకు రెండు మూడు రోజులు మూడు నాలుగు గ్రామాలకు వెళ్తానని, దీనివల్ల గ్రామాల్లో సమస్యలేమిటనేవి తెలుస్తాయని, వాటిని సరిదిద్దడానికి తగిన చర్యలు తీసుకోవడానికి వీలు అవుతుందని ఆయన అన్నారు.
More From
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications