హైదరాబాదుకు వైయస్ భౌతిక కాయం

శుక్రవారం ఉదయం పది గంటలకు ప్రజల సందర్శనార్థం వైయస్ భౌతిక కాయాన్ని హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఉంచుతామని ఆయన చెప్పారు. అదే రోజు సాయంత్రం ఆయన స్వస్థలం పులివెందులలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన చెప్పారు. ప్రమాదంలో మరణించిన మిగతా వారి మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు తరలిస్తామని ఆయన చెప్పారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలను పరామర్శించడానికి, వారికి తగిన సహాయం అందించడానికి ఐదుగురు మంత్రులను నియోగించినట్లు ఆయన తెలిపారు. తన జీవితంలో అత్యంత విషాదకరమైన వార్తను ప్రకటించాల్సి రావడం ఎంతో బాధగా ఉందని ఆయన అన్నారు. తన కన్నా పది, పద్నాలుగేళ్లు చిన్నవాడైన వైయస్ మృతి వార్తను ప్రకటించాల్సి రావడం భరించలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. వైయస్ స్నేహం, వాత్సల్యం తనలాంటి వారు జీవితాంతం గుర్తు పెట్టుకునేదని ఆయన అన్నారు.
వైయస్ భౌతిక కాయంతో పాటు ఇతరుల మృతదేహాలను తొలుత కర్నూలుకు తరలిస్తారు. అక్కడి మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతుంది. అనంతరం హైదరాబాదుకు తరలిస్తారు. మృతదేహాలు గుర్తు పెట్టలేని విధంగా ఉన్నాయని చెబుతున్నారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications