వైయస్ రాజశేఖర రెడ్డి ఇక లేరు

వైయస్ మృతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి మరణవార్త తెలిసిన వెంటనే సచివాయంలోనూ, కాంగ్రెసు రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ లోనూ విషాద వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా విషాద వాతావరణం నెలకొంది. వైయస్ మరణ వార్తను జీర్ణించుకోలేని అభిమానులు, పార్టీ కార్యకర్తలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ నుంచి ఒక లేఖను జారవిడిచినట్లు సమాచారం. క్రమక్రమంగా వస్తున్న వార్తలు ఆయన ప్రాణాలతో ఉండడం కష్టమేనని తెలియజేస్తున్నాయి.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications