వైఎస్ కోసం పులివెందులలో ప్రార్ధనలు

YS Rajasekhar Reddy
కడప: ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షిస్తూ శనివారం పులివెందులలోని ఆడిటోరియంలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. రాజశేఖర్‌ రెడ్డి స్వగృహ సమీపంలోని ఆడిటోరియంలో ఈ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ ప్రార్థనలలో వైఎస్‌ కుటుంబ సభ్యులతోపాటు, రాజశేఖర్‌రెడ్డి మిత్రుడు, అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు, ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+