కడప:
ముఖ్యమంత్రి
డాక్టర్
వైఎస్
రాజశేఖర్
రెడ్డి
ఆత్మకు
శాంతి
చేకూరాలని
కాంక్షిస్తూ
శనివారం
పులివెందులలోని
ఆడిటోరియంలో
ప్రత్యేక
ప్రార్థనలు
జరుగుతున్నాయి.
రాజశేఖర్
రెడ్డి
స్వగృహ
సమీపంలోని
ఆడిటోరియంలో
ఈ
ప్రార్థనలు
జరుగుతున్నాయి.
ఈ
ప్రార్థనలలో
వైఎస్
కుటుంబ
సభ్యులతోపాటు,
రాజశేఖర్రెడ్డి
మిత్రుడు,
అత్యంత
సన్నిహితుడు
కేవీపీ
రామచంద్రరావు,
ప్రముఖులు,
అభిమానులు,
కార్యకర్తలు
తదితరులు
పాల్గొన్నారు.