వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ కోసం పులివెందులలో ప్రార్ధనలు

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
కడప: ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షిస్తూ శనివారం పులివెందులలోని ఆడిటోరియంలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. రాజశేఖర్‌ రెడ్డి స్వగృహ సమీపంలోని ఆడిటోరియంలో ఈ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ ప్రార్థనలలో వైఎస్‌ కుటుంబ సభ్యులతోపాటు, రాజశేఖర్‌రెడ్డి మిత్రుడు, అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు, ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X