సిఎంగా రోశయ్య కొనసాగింపు?

త్వరలో మూడు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను సాకుగా చూపి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేత ఎంపికను వాయిదా వేయాలని కాంగ్రెసు హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ ముఖ్యమంత్రిని చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా అధిష్ఠానవర్గం సీరియస్ గానే ఆలోచిస్తోంది. ఇప్పటికిప్పుడు పరిస్థితిని చక్కదిద్దే చర్యలను కాకుండా దీర్ష కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొత్త నేతను ఎంపిక చేయాలనేది కాంగ్రెసు అధిష్ఠానవర్గం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
పాలనా యంత్రాంగ నిర్వహణ అనేది అంత పెద్ద విషయమేమీ కాదని, నమ్మకమైన కొంత మంది అధికారులను ఎంపిక చేసుకుంటే వారే నడిపిస్తారని, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని నేతను ఎంపిక చేయాలని అనుకుంటోంది. ప్రజాకర్షణ, రాష్ట్రాన్ని చుట్టిముట్టే సత్తా ఉన్న నేతను ఎంపిక చేయాలనేది పార్టీ అధిష్ఠానవర్గం యోచిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనుచర గణం ఉండడం కూడా అవసరమని భావిస్తోంది. ఈ స్థితిలో సమయం తీసుకుని జగన్ ను ముఖ్యమంత్రిని చేసే విషయమై పార్టీ అధిష్ఠావర్గం సీరియస్ గానే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో వివాదాలకు దూరంగా ఉండే, తమ మాట వినే రోశయ్యను కొన్ని నెలల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగించడమే మంచిదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications