సిఎంగా రోశయ్య కొనసాగింపు?

త్వరలో మూడు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను సాకుగా చూపి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేత ఎంపికను వాయిదా వేయాలని కాంగ్రెసు హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ ముఖ్యమంత్రిని చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా అధిష్ఠానవర్గం సీరియస్ గానే ఆలోచిస్తోంది. ఇప్పటికిప్పుడు పరిస్థితిని చక్కదిద్దే చర్యలను కాకుండా దీర్ష కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొత్త నేతను ఎంపిక చేయాలనేది కాంగ్రెసు అధిష్ఠానవర్గం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
పాలనా యంత్రాంగ నిర్వహణ అనేది అంత పెద్ద విషయమేమీ కాదని, నమ్మకమైన కొంత మంది అధికారులను ఎంపిక చేసుకుంటే వారే నడిపిస్తారని, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని నేతను ఎంపిక చేయాలని అనుకుంటోంది. ప్రజాకర్షణ, రాష్ట్రాన్ని చుట్టిముట్టే సత్తా ఉన్న నేతను ఎంపిక చేయాలనేది పార్టీ అధిష్ఠానవర్గం యోచిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనుచర గణం ఉండడం కూడా అవసరమని భావిస్తోంది. ఈ స్థితిలో సమయం తీసుకుని జగన్ ను ముఖ్యమంత్రిని చేసే విషయమై పార్టీ అధిష్ఠావర్గం సీరియస్ గానే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో వివాదాలకు దూరంగా ఉండే, తమ మాట వినే రోశయ్యను కొన్ని నెలల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగించడమే మంచిదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
-
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications