దాడిలో భారత సంతతి వ్యక్తి మృతి

హక్ పై దాడి చేసిన ముగ్గురు టీనేజ్ పిల్లలపై కేసు పెట్టారు. ఆసియా ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో హక్ పై దాడి జరిగింది. దాడి నుంచి ా వ్యక్తి మనవరాలు మారియన్ బయట పడింది. ఆమె సంఘటన పూర్వపరాలు వివరించింది. ఈ సంఘటన ఆగస్టు 31వ తేదీన జరిగింది. ఈ కేసును జాతి వివక్ష దాడిగా పరిగణించి విచారణ చేస్తున్నట్లు స్కాట్ లాండ్ యార్డు తెలిపింది. హక్ తన భార్యతో కలిసి 1972లో నార్తర్న్ ఐర్ లాండ్ రాజధాని బెల్ ఫాస్ట్ కు వచ్చాడు. అతను చేనేత పరిశ్రమలో తొలుత పని చేశాడు. ఆ తర్వాత వికలాంగుల హోం వార్డెన్ గా పనిచేశాడు. హక్ కు 35 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.












Click it and Unblock the Notifications