రెండు రోజుల్లో రాష్ట్ర నేత: సోనియా

పార్టీ శాసనసభ్యులు, ఎంపిల అభిప్రాయాలే కాకుండా పార్టీ కార్యకర్తల అభిప్రాయం కూడా తాము సోనియాకు చెప్పినట్లు తెలిపారు. వైయస్ రాజశేఖర రెడ్డి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే నేత రాష్ట్రానికి కావాలని చెప్పినట్లు తెలిపారు. అనుభవం గురించి ప్రస్తావన రాలేదని కావూరి సాంబశివరావు చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన కార్యక్రమాలను కొనసాగించే నేత కావాలని, వైయస్ కుమారుడు అందుకు తగినవాడని తాము చెప్పామని ఆయన అన్నారు. తాము చెప్పిందంతా సోనియా విన్నారని, ఆమె ఏమీ చెప్పలేదని ఆయన అన్నారు. సోనియా గాంధీని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కూడా కలుసుకున్నారు.
More From
-
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications