ఎన్సీపితో పొత్తుపై రేపు: దేశ్ ముఖ్

దేశ్ ముఖ్ కాంగ్రెస్ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. అందుకు ఆయన సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్సీపితో పొత్తు పెట్టుకునే సందర్బంలో పార్టీకి తగినన్ని సీట్లు వచ్చేలా చూడాలని సోనియా తనకు సూచించినట్లు ఆయన తెలిపారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెసు 164 సీట్లకు, ఎన్సీపి 124 సీట్లకు పోటీ చేశాయి. ఈసారి కాంగ్రెసు ఎక్కువ సీట్లకు పట్టుబట్టే అవకాశం ఉంది. లోకసభ ఎన్నికల్లో ఎన్సీపి తగిన ఫలితాలు సాధించకపోవడం కాంగ్రెసుకు అనుకూలంగా మారింది. ఎన్సీపికి ఎక్కువలో ఎక్కువ 110 సీట్లు ఇవ్వాలని కాంగ్రెసు ఆలోచిస్తోంది.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications