ఎన్సీపితో పొత్తుపై రేపు: దేశ్ ముఖ్

దేశ్ ముఖ్ కాంగ్రెస్ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. అందుకు ఆయన సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్సీపితో పొత్తు పెట్టుకునే సందర్బంలో పార్టీకి తగినన్ని సీట్లు వచ్చేలా చూడాలని సోనియా తనకు సూచించినట్లు ఆయన తెలిపారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెసు 164 సీట్లకు, ఎన్సీపి 124 సీట్లకు పోటీ చేశాయి. ఈసారి కాంగ్రెసు ఎక్కువ సీట్లకు పట్టుబట్టే అవకాశం ఉంది. లోకసభ ఎన్నికల్లో ఎన్సీపి తగిన ఫలితాలు సాధించకపోవడం కాంగ్రెసుకు అనుకూలంగా మారింది. ఎన్సీపికి ఎక్కువలో ఎక్కువ 110 సీట్లు ఇవ్వాలని కాంగ్రెసు ఆలోచిస్తోంది.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications