ఆస్తులు: చిక్కుల్లో కర్నాటక సిజె

దినకరన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ ఢిల్లీకి పిలిపించారు. దినకరన్ పై వచ్చిన ఆరోపణలపై భూషన్, ఇతర ప్రతినిధులు గురువారం న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీని కలిసే అవకాశం ఉంది. సీనియర్ న్యాయవాదుల ప్రోద్బలంతో మద్రాసు హైకోర్టు న్యాయవాదులు దినకరన్ పై వివరాలను సుప్రీంకోర్టుకు పంపారు. ఈ స్థితిలో దినకరన్ ను సుప్రీంకోర్టులో నియమించకూడదని భూషన్ కోరుతున్నారు. అయితే ఈ ఆరోపణలను దినకరన్ కొట్టిపారేస్తున్నారు.
తన పేరు మీద, తన భార్య, కూతుళ్ల పేరు మీద దినకరన్ 450 ఎకరాల భూమిని సంపాదించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొంత మంది క్రూర నేరగాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ దినకరన్ బెయిల్ ఆదాలత్ ద్వారా ఒక గంటలో 500 మందిని విడుదల చేశారు. వీటితో పాటు ఆయనపై వచ్చిన ఆరోపణల జాబితా చాలా పెద్దగానే ఉంది.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications