స్థానిక సంస్థల పోలింగ్ ఉద్రిక్తతలు

కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట జడ్పీటిసి ఉన ఎన్నికలను 11వ వార్డు ప్రజలు బహిష్కరించారు. మంచినీరు, డ్రైనేజీ వసతులు లేవంటూ మహిళలు ఓటు వేయడానికి నిరాకరించారు. కరీంనగర్ జెడ్పిటీసి ఉప ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి పేట మండలం గర్జనపల్లిలో శాసనసభ్యుడు రామారావు, కెడిసిసిబి చైర్మన్ రవీంద్ర రావు మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఘర్షణ జరిగింది.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications