జగన్ అయితేనే మంచిది: ఉప్పునూతల

సాంకేతిక కారణాల వల్లనే వైయస్ జగన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే విషయంలో పార్టీ అధిష్ఠాన వర్గం జాప్యం చేస్తోందని మరో కాంగ్రెసు నేత టి. జీవన్ రెడ్డి అన్నారు. ఆయన విడిగా బుధవారం మీడియా ప్రతినిదులతో మాట్లాడారు. అయితే జాప్యం తాత్కాలికమేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వైయస్ కుటుంబమంటే కాంగ్రెసు, కాంగ్రెసు అంటే వైయస్ కుటుంబం అనే భావన ప్రజల్లో ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య అనుభవజ్ఞుడని, రోశయ్య లేని క్యాబినెట్ ను ఊహించలేమని ఆయన అన్నారు. అయితే ప్రజాభిమానం మాత్రం జగన్ కే ఉందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠాన వర్గం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు.
More From
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications