జగన్ అయితేనే మంచిది: ఉప్పునూతల

సాంకేతిక కారణాల వల్లనే వైయస్ జగన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే విషయంలో పార్టీ అధిష్ఠాన వర్గం జాప్యం చేస్తోందని మరో కాంగ్రెసు నేత టి. జీవన్ రెడ్డి అన్నారు. ఆయన విడిగా బుధవారం మీడియా ప్రతినిదులతో మాట్లాడారు. అయితే జాప్యం తాత్కాలికమేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వైయస్ కుటుంబమంటే కాంగ్రెసు, కాంగ్రెసు అంటే వైయస్ కుటుంబం అనే భావన ప్రజల్లో ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య అనుభవజ్ఞుడని, రోశయ్య లేని క్యాబినెట్ ను ఊహించలేమని ఆయన అన్నారు. అయితే ప్రజాభిమానం మాత్రం జగన్ కే ఉందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠాన వర్గం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications