ఉప ఎన్నికల్లో కాంగ్రెసు గాలి

విజయనగరం జిల్లా పార్వతీపురం 11వ వార్డులో కాంగ్రెసు అభ్యర్థి తాటిపూడి అచ్చయ్య విజయం సాధించారు. ఎంపిటీసిలకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలను కూడా కాంగ్రెసు దక్కించుకుంది. వరంగల్ 37వ డివిజన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెసు విజయం సాధించింది. కృష్ణా జిల్లా జగ్గయ్య పేట 15వ వార్డు ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి శ్రీరామ్ సుబ్బారావు విజయం సాధించారు. పిఠాపురం 25వ వార్డులో ప్రజారాజ్యం అభ్యర్థి ఉమాదేవి విజయం సాధించారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications