రోశయ్యను సిఎం అనుకోరు: నారాయణ

ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కరువు దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా గోదాముల్లో దాచిన నిల్వలను పట్టించినా అధికారులు వాటిపై కేసులు నమోదు చేయడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ ప్రబలుతోందని, ఇలాంటి స్థితిలో ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. హైదరాబాదులోని గల్లీలు తప్ప నాగేందర్ కు రాష్ట్రంలోని వివరాలు తెలియవని ఆయన వ్యాఖ్యానించారు. హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, డిజిపి ఎస్ఎస్పీ యాదవ్ కు మధ్య సమన్వయం లేదని ఆయన తప్పుపట్టారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications