కెసిఆర్ ద్రోహాన్ని తేలుస్తా: అరవింద్

తెరాస ప్రజాకోర్టు పెడితే తెలంగాణలోని పది జిల్లాల నుంచి కెసిఆర్ బాధితులు తరలి వస్తారని, వారు కెసిఆర్ ద్రోహాన్ని బయట పెడతారని ఆయన అన్నారు. తన అభిప్రాయాలను కూడా లేఖ రూపంలో తన అనుచరుల ద్వారా ప్రజాకోర్టుకు పంపుతానని ఆయన అన్నారు. తాను తెరాస వల్ల గెలవలేదని, తన సొంత బలంతోనే శాసనసభ్యుడిగా గెలిచానని ఆయన అన్నారు. కాగా, తెరాస ప్రజాకోర్టు తలపెట్టడంతో మంచిర్యాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెరాస నాయకులు బస చేసిన లాడ్జీని పోలీసులు తనిఖీ చేశారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications