జగన్ సభకు శోభనాగి రెడ్డి

శోభా నాగిరెడ్డి జగన్ సభకు హాజరు కావడాన్ని హైదరాబాదులోని ప్రజారాజ్యం పార్టీ నాయకులు తేలికగా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. వారు జగన్ ను పరామర్శించడానికి మాత్రమే వచ్చారని, అంతకు మించి ఏమీ లేదని చెబుతున్నారు. వారు పార్టీని వీడిపోరని అంటున్నారు. అయితే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి పార్టీ సహకారం అందించాలని శోభానాగిరెడ్డి వంటి శాసనసభ్యులు పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై ఒత్తిడి తెస్తున్న విషయం కొత్తదేమీ కాదు. శోభానాగిరెడ్డి, మరి కొంత మంది జగన్ కు అనుకూలంగా వ్యవహరించడానికి వెనకాడడం లేదని చెబుతున్నారు.
More From
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications