20కి పైగా విమానాల రద్దు

పైలట్లు సిక్ లీవులు పెట్టడంతో బెంగుళూర్, కోల్ కత్తా, చెన్నై, గౌహతి, ముంబై తదితర ప్రదేశాలకు వెళ్లే పది దేశీయ విమానాలు, కాబూల్, ఖాట్మండ్, న్యూయార్క్, లండన్, చికాగోలకు వెళ్లాల్సిన ఐదు విదేశీ విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు. విలీనానికి ముందు చేరిన ఎగ్జిక్యూటివ్ పైలట్లు కూడా చేరడంతో సమ్మె మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. శనివారం నుంచి ఎగ్జిక్యూటివ్ పైలట్లు సిక్ లీవులు పెట్టి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా ప్రతి రోజు 55 విమానాలను నడుపుతుంది. అయితే మంగళవారం సాయంత్రం నుంచి 16 విమానాలను మాత్రమే నడపాలని నిర్ణయించింది. పైలట్ల అందుబాటును బట్టి, ప్రయాణికుల సంఖ్యను బట్టి ఈ తాత్కాలిక ఏర్పాటు చేసింది. చెన్నై, ముంబై, కోల్ కత్తాల నుంచి మంగళవారం ఉదయం బయలుదేరాల్సిన దేశీయ విమానాలు కూడా రద్దయ్యాయి.
More From
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications