20కి పైగా విమానాల రద్దు

పైలట్లు సిక్ లీవులు పెట్టడంతో బెంగుళూర్, కోల్ కత్తా, చెన్నై, గౌహతి, ముంబై తదితర ప్రదేశాలకు వెళ్లే పది దేశీయ విమానాలు, కాబూల్, ఖాట్మండ్, న్యూయార్క్, లండన్, చికాగోలకు వెళ్లాల్సిన ఐదు విదేశీ విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు. విలీనానికి ముందు చేరిన ఎగ్జిక్యూటివ్ పైలట్లు కూడా చేరడంతో సమ్మె మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. శనివారం నుంచి ఎగ్జిక్యూటివ్ పైలట్లు సిక్ లీవులు పెట్టి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా ప్రతి రోజు 55 విమానాలను నడుపుతుంది. అయితే మంగళవారం సాయంత్రం నుంచి 16 విమానాలను మాత్రమే నడపాలని నిర్ణయించింది. పైలట్ల అందుబాటును బట్టి, ప్రయాణికుల సంఖ్యను బట్టి ఈ తాత్కాలిక ఏర్పాటు చేసింది. చెన్నై, ముంబై, కోల్ కత్తాల నుంచి మంగళవారం ఉదయం బయలుదేరాల్సిన దేశీయ విమానాలు కూడా రద్దయ్యాయి.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications